top of page
  • Writer's pictureJai Bharat National Party

జై భారత్ నేషనల్ పార్టీ - గోదావరి జిల్లా ల ప్రజల ఆప్యాయత, అనురాగాలతో తడిసి ముద్దయిన పెద్దాయన - జై భారత్ అధినేత శ్రీ జేడీ లక్ష్మినారాయణ గారు



గోదావరి జిల్లా ల ప్రజల ఆప్యాయత, అనురాగాలతో తడిసి ముద్దయిన పెద్దాయన, కోనసీమ జిల్లా, ఇరుసుమండ జగ్గన్నతోట ప్రభల తీర్ధం కి తరలి వచ్చిన లక్షలాదిమంది మంది తో మమేకమై, ఆత్మీయ పలకరింపు లు, అడుగడుగునా నీరాజనాలతో సాగిన జై భారత్ అధినేత శ్రీ జేడీ లక్ష్మినారాయణ గారు

0 views0 comments

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page