సంక్రాంతి పండుగ అంతా జైభారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలోనే కనిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పార్టీలో చేరిన నాయకులు, మహిళలు, ముస్లిం మైనారిటీలతో ఎస్సీ, ఎస్టీ బీసీ నాయకులతో కళకళలాడుతున్న జైభారత్ నేషనల్ పార్టీ కార్యాలయం. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ముని మనుమడు అన్వేష్ దంపతులు జేడీ లక్ష్మీనారాయణ గారిని కలిసి జైభారత్ నేషనల్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
Jai Bharat National Party
Comments