top of page

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

Writer's picture: Jai Bharat National PartyJai Bharat National Party




విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో వేంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 17 శనివారం సాయంత్రం జరిగిన స్వామి వారి ఆరాధన కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొని అనంతరం భక్తులతో దైవత్వం గురించి ఆయన మాటల్లో తెలియచేసిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ గారు.

 
 
 

Comentarios


bottom of page