అధ్యక్షులు శ్రీ (జేడి) లక్ష్మి నారాయణ గారు, సయ్యద్ మహమ్మద్ సికిందర్ భాష, అభివృద్ధికి ఏటా వంద కోట్లు కేటాయిస్తామని, ప్రతి పంచాయతీకి 5 కోట్ల నిధులతోపాటు పది చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని లక్ష్మీనారాయణ ప్రకటించారు. పుట్టిన ప్రతి అమ్మాయి పేరు మీద ఎర్రచందనం చెట్లు నాటించి, 18 ఏళ్ళు నిండగానే ఆమెకు ఆదాయం అందేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జైభారత్ నేషనల్ పార్టీకి ప్రజలు ఓటు వేసి, మూస రాజకీయాలకు స్వస్తిపలికి అభివృద్ధికి పట్టం కట్టాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
Jai Bharat National Party
Comments