ఈ రోజు విజయవాడలో జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టో ప్రచారంలో భాగంగా జలీల్ ఖాన్ గారి కార్యాలయంలో వారికి మ్యానిఫెస్టో అందించి,అధ్యక్షులు వారి యొక్క ఆశయాలను వివరించిన వెస్ట్ కన్వీనర్ దక్షిణ మూర్తి గారు.ఇంచార్జి ఎవరు అని అడగగా పశ్శిమ నియోజకవర్గంకి పోతిని వెంకట రామారావు గారు అని చెప్పటం జరిగింది.
Jai Bharat National Party
Comments