ఈ రోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలొని పి.జి. చేస్తున్న ఎం.సి.ఏ విద్యార్థులను కలిసి వారితో మన పార్టీ మెంబెర్షిప్ చేయించి సమాజం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసంj.d.లక్ష్మినారాయణ గారూ చేస్తున్న కృషిని వివరించి యువకులు రాజకీయాలలోకి రావాలి అని దిశానిర్దేశం చేసిన మీ సేవకుడు యస్.వి.భార్గవ్ సాయి, జై భారత్ నేషనల్ పార్టీ రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షులు
Jai Bharat National Party
Comments