విశాఖపట్నం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ పైలా శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లలిత గారు మరియు ఇతర హైకోర్టు అడ్వకేట్ లు కలిసి లాండ్ టైట్లింగ్ సమస్య పరిష్కారం పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వీవీ(జేడీ) లక్ష్మి నారాయణ గారి మద్దతుకోరారు.
Jai Bharat National Party
Comments