top of page
  • Writer's pictureJai Bharat National Party

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జైత్ర యాత్ర



ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ సార్ గారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు గారి ఆదేశానుసారం పోలు బాల కొండయ్య గారిని కమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ గా నియమిస్తూ బాధ్యతలు ఈరోజు ఇవ్వడం జరిగినది కమలాపురం అడ్డరోడ్ సర్కిల్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించి బాల కొండయ్య రెడ్డి అన్నగారికి ఏదైతే నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమిస్తూ బాధ్యతలు గల లెటర్ ను అందిస్తూ జై భారత్ నినాదాలతో మన పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేయాలని కమలాపురం నియోజకవర్గ ప్రజలను కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న పోలు బాలకొండయ్య అన్నగారిని కూడా మనం కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పసుపుల సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుంకర బాసు Y.వెంకటసుబ్బయ్య , M. నరసింహులు కే K.సుబ్బారాయుడు R. గ్రౌస్ S.లక్ష్మీనారాయణ రెడ్డి C. Y.శంకర్ రెడ్డి Y. భాష K.గంగయ్య

V. ఎరుకలయ్య M. వెంకటసుబ్బయ్య T.నరసింహులు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీలో కార్యకర్తలుగా చేరడం జరిగినది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు

6 views0 comments

Comments


bottom of page