విజయవాడలో HMTV ఆంధ్రప్రదేశ్ హెడ్ శివరాకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, జై భారత్ నేషనల్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకురాతి వెంకట అశ్వని గారు భాద్యతలు నిర్వహిస్తున్నారని తొలియజేశారు. దానికి శివ రాకేష్ గారు జేడి లక్ష్మి నారాయణ గారి లాంటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులతో కలిసి పని చేయడం నీ అదృష్టం అని అన్నారు.
Jai Bharat National Party
Comments