top of page
  • Writer's pictureJai Bharat National Party

జై భారత్ నేషనల్ పార్టీ -పార్టీ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారిని మర్యాద పూర్వకంగా కలిసి - కృతజ్ఞత లు తెలిపిన కోనసీమ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీ ch.వరప్రసాద్ గారు, రాష్



ఈరోజు 10/01/2024 విజయవాడ జై భారత్(N) పార్టీ ప్రధాన కార్యాలయం నందు, పార్టీ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారిని మర్యాద పూర్వకంగా కలిసి తమకు పార్టీ తరపున పదవులు అందజేసినందు కు కృతజ్ఞత లు తెలిపిన కోనసీమ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీ ch.వరప్రసాద్ గారు, రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ పరుపుల సుబ్బారాయుడు.

ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం కోసం మెంబర్షిప్ డ్రైవ్ చేయవలెను అని ఆదేశించిన పార్టీ అధినేత. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గము కి చెందిన శ్రీ ఉమా మహేశ్వరరావు గారు జై భారత్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

0 views0 comments

Comments


bottom of page