top of page
  • Writer's pictureJai Bharat National Party

జై భారత్ నేషనల్ పార్టీ - ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో అఖిల పక్షాలతో కలిసి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నం లో ర్యాలీ



30/01/2021 ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో అఖిల పక్షాలతో కలిసి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నం లో ర్యాలీ గా gvmc కి చేరుకొని ,జాతి పిత గాంధీ గారి విగ్రహానికి పూలదండ వేసి ,ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కొరకై నిరసన తెలుపుతూ, జై భారత్ నేషనల్ పార్టీ అద్యక్షులు ,రాష్ట్ర , వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు మరియు సామాన్య జనంతో దీక్షలో పాల్గొన్నారు.

1 view0 comments

Comments


bottom of page