రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం లో దొండపూడి నందు, శ్రీమతి అల్లాడ కవిత ఆధ్వర్యంలో, పలువురు సభ్యులు, సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో జై భారత్ పార్టీ మేనిఫెస్టో ని శ్రీమతి కవిత వివరించగా, అక్కడ సభ్యులు బహిరంగంగా మద్దతు తెలిపారు... రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు...రాజమండ్రి పార్లమెంటరీ కో ఆర్డినేటర్ శ్రీమతి కవిత గారికి అభినందనలు🙏
Jai Bharat National Party
Comentarios